ఈ శ్లోకాన్ని గుక్కతిప్పకుండా, ఉదయాన్నే పదకొండు సార్లు, రాత్రి
పరుండినపుడు పదకొండు సార్లు చెప్పుకొంటే ఎటువంటి అనారోగ్యములు
దరిచేరవు
ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః.
No comments:
Post a Comment